Showing posts with label damodhar rao musham. Show all posts
Showing posts with label damodhar rao musham. Show all posts
Tuesday, January 24, 2012
గుడిసేవ విష్ణుప్రసా ద్ గారు బాలల కథలు,ADARSH,Youngest Stamp collector,1998
ఏ జాతి సాహి త్యం లోనై నా బాల సాిహ త్యానికి గొప్ప విశిష్టమైన స్థానం వుం టుంది. ఈ బాల సాహి త్యం ముఖ్యం గా మూడు రకాలు గా కనిపిస్తుంది. ఒకటి పెద్దలు బాలల కోసం సృజించే సాహిత్యం కాగా.. రెండవది బాలలే సృష్టించే సాహిత్యం. ఇక మూడవది పెద్దల కూ, బాలలకూ పనికివచ్చే సాహిత్యం’’ అం టారు ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసా ద్.
ADARSH,Youngest Stamp collector,1998
బాలల కోసం రాసిన భరత బాల శతకం వీరికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ వారు ఇందులోని పద్యాల ను వివిధ మాడ్యూల్స్లో పాఠ్యేతర ప్రణాళిక లో ప్రచురించారు. ఈ పద్యాలు, ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. గుడిసేవ విష్ణుప్రసాద్ బాలసాహిత్యం గ్రంథాల పరిశీలకునిగా సేవలందించారు. రాజీవ్ విద్యామిషన్ నిర్వహించిన బాల సాహిత్య రచనా కార్యక్రమంలో ఎస్.ఆర్.జి గా కొన్ని వందల పుస్తకాలను పరిశీలించటం, రచించటం, అనువాదాలు చేయడం జరిగింది. గిరిజన భాషలైన కొండ, కువి, ఆదివాసీ మున్నగు భాషల బాలసాహిత్య రచనలు కూ డా ఎస్.ఆర్.జిగా విశాఖపట్టణం (భీమిలి) వెళ్లి శిక్షణ ఇచ్చారు.
DNA reports say Telugu families link with 12 tribes of bible
DNA reports say Telugu families link with 12 tribes of bible
A research scholar has endorsed the claims of a group of people OF TELUGU REGION who say they are of Jewish ancestry. The scholar,had visited the community in the tiny village ,
an expert in Jewish studies, some years ago.
The two took DNA samples from the community also studied their social practices and took note of the fact that they observed the Sabbath regularly. the leader of the community, said he had recently received a communication from endorsing the sect's claim that they belong to the Ephraim tribe. There are about 150 families in the community.
for more info call me damodhar rao musham,91+09441816605
పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
ముఖ్యమంత్రి కె.కిరణ్కుమార్ రెడ్డి
August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీహాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కె.కిరణ్కుమార్ రెడ్డి
August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీహాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
వీడాల్సింది..ఆంగ్లాన్ని కాదు .అన్య భాషా మోజు ని
అప్పుడే మన తెలుగు భాష ..
ఇప్పుడు కావాల్సింది..
ఆవేదన కాదు ...ఆలోచన
తెలుగు భాషాభివృద్ధి పై కాస్త విచక్షణ
ఇప్పుడు వీడాల్సింది...
ఆంగ్లాన్ని కాదు ..అన్య భాషా మోజు ని
మాతృ భాషకి పట్టిన నిర్లక్ష్య బూజుని
ఇప్పుడు చేయాల్సింది..
ప్రచారం కాదు ..ఆత్మ సాక్షిగా ఓ ప్రతిన
మీ పిల్లలకు విధిగా మాతృ భాషా భోధన
అప్పుడే,
మన తెలుగు భాష
కనిపిస్తుంది ..వినిపిస్తుంది
నిండిన ప్రాభవంతో
చిరకాలం నిలబడుతుంది..
**********************************
written by ME,
Thursday, January 19, 2012
గూగుల్, యాహూ, స0స్థల ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత
ప్రముఖ0గా గూగుల్, యాహూ, మైక్రో సాఫ్ట్ స0స్థల ప్రతినిధులు వారి ఉత్పత్తులలో తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతనిచ్చే చర్యలను ఈ సదస్సులో విశ్లేషి0చే0దుకు ము0దుకు వస్తున్నారు. వారికి తెలుగు ప్రజల0దరి పక్షాన స్వాగత0 పలుకుతున్నాను. ఆ0ధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్వర్క్- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అమర్నాథ రెడ్డి గారికి, గ్లోబల్ ఇ0టర్నెట్ తెలుగు ఫోర0 అధ్వర్యాన జరుగుతున్న ఈ సదస్సుకు ముఖ్య బాధ్యత వహిస్తున్న ఆచార్య పేరి భాస్కరరావు గారూ, ఆచార్య జి. ఉమామహేశ్వర రావు గారూ తదితర సభ్యుల0దరికీ అభివాదాలు తెలియ చేస్తున్నాను.
“విజ్ఞాన0 వికసి0చిన మూడొ కన్ను- వివేక0 మీకున్న ఒకే ఒక దన్ను” అ0టారు ఆరుద్ర. ఆలశ్య0 అయితేనే0...? విజ్ఞాన0 కోస0 వివేక0 ప్రదర్శిస్తున్న ఒక శుభముహూర్త0 ఇది. ఆలశ్యమే గానీ అలసత్వ0 కాదని తెలుగు వాళ్ళు నిరూపి0చుకో గలుగుతున్నారు. అ0దరికి అభివాదాలు. జై తెలుగు తల్లి!!!
రాష్ట్ర ప్రభుత్వ0 ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది
రాష్ట్ర ప్రభుత్వ0 ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్ తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో ‘స్పెల్ చెకర్’10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైన‘కీ బోర్డ్’, 6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ, స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన జరుగుతో0ది
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది.
శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది. భారత దేశ0లో మరే భాషకూ లేని రీతిలో యూనికోడ్ కన్సార్టియ0లో ఓటి0గ్ హక్కుగలిగిన శాశ్వత సభ్యత్వ0 తెలుగు భాషకు లభి0చి0ది. ఇది ప్రతి తెలుగువాడూ గర్వపడాల్సిన విజయ0! ఈ మొత్త0 పరిశ్రమ అ0తా కేవల0 మూడునెలల కాల0లోనే జరిగి0ద0టె నమ్మలేని నిజమే! పది స0వత్సరాల ఆలశ్యాన్ని ఈ మూడునెలల్లో భర్తీ చేసుకొని, తమిళ సోదరులను అధిగమి0చ గలిగామని నేను గట్టిగా చెప్పగలను.
ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.
ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.
Tuesday, January 17, 2012
DIG OUR TELUGU HERITAGE WEALTH
Happy it started > BRAHMI TELUGU LINEAGE IN INDIA AROUND THE WORLD ITS EVOLUTION FROM 3000 YEARS NOT 1500 YEARS AS THOUGHT ,TAUGHT,THROTTLED.... INTO THINKING FOLKS, LETS THWART THINGS FROM THINKING MINDS OF HUMAN THOUGHTS,TINKER WITH THINKING ARISTOCRATIC TITULARS.
no hard feelings take it with good faith as i am on this subject.
Any suggestions please mail to my @ please.
MY SALUTE GOES TO ALL SCHOLARS WHO MADE THIS
POSSIBLE AND MADE OUR HEAD STAND WITH HONOUR.
MY HUMBLE SUBMISSION TO ALL ELITE SCHOLARS IN DRAVIDIAN BRAHMI TELUGU KANNADA LANGUAGE CODE CRACKERS-MASTERS.
JAYAHO PRACHINA TELUGU BHASHA
Monday, January 16, 2012
Friday, January 13, 2012
ONGOLE HISTORY
ఒంగోలు పట్టణం - చారిత్రక విశేషాలు |
పూర్వం ఒంగోలు పట్టణం ''ఊంగిప్రోలు'' మరియు ''ఓగిప్రోలు'' అనే పేర్లతో గుండికాతరంగిణి (గుండ్లకమ్మ) నుండి శ్రీపర్వతం వరకు విస్తరించి ఉన్న వేంగీ దేశానికి రాజధానిగా వుండేది. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి రాజ్యం ఒంగోలు వరకు విస్తరించి వుండేది. తరువాత కాలంలో తళ్ళికోట యుద్ధ కారణంగా ఒంగోలు నల్గొండ నవాబుల పాలనలోకి వచ్చింది. 17వ శతాబ్దిలో ఒంగోలులో మందపాటివారి వంశస్థులు తమ రాజ్యాన్ని స్థాపించారని, ఆ వంశీకుడైన రఘపతిరాజు ఇప్పుడు ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయాన్ని, ఒంగోలు కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది. పల్లవ రాజులైన విజయస్కందవర్మ, సింహవర్మల కాలంనాటి శాసనాలలో ఒంగోలు ప్రస్తావన ఉంది. ఈ రాజులు క్రీ||శ|| 3,4 శతాబ్దాలలో పరిపాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. కీ||శ|| 4వ శతాబ్దినాటి శాసనంలో ''ఒంగోడు'' అనే పేరుంది.13వ శతాబ్దినుండి ''ఒంగోలు''గా వ్యవహరించబడుతుంది. 18వ శతాబ్ది తరువాత ''వంగోలు'' అనికూడ కొన్ని పత్రాల ద్వారా తెలుస్తుంది. 1792లో ఒంగోలు నెల్లూరు మండలంలో భాగమైంది. 1795లో ఒంగోలు ప్రాంతాన్ని పల్నాడు జిల్లాలో కలిపారు. 1801లో నెల్లూరు జిల్లాలో చేర్చారు. అప్పుడు అజ్ముద్దౌల సంధి జరిగింది. 1904లో జిల్లాల పునర్విభజన సందర్భంగా గుంటూరు జిల్లాలో చేర్చబడింది. ఈ పట్టణం బంగాళాఖాతానికి 16 కి.మీ. దూరంలో ఉంది. 1876 సం||లో ఒంగోలు మున్సిపాలిటీగా అవతరించింది. 1939 సం|| వరకు జిల్లా బోర్డు ఒంగోలు కేంద్రంగా ఉండేది. ఒంగోలులోని రంగరాయుడు చెరువును విస్మరించలేము. ఒంగోలు పట్టణం ప్రస్తుతం కార్పొరేషన్గా రూపాంతరం చెందుతుంది. |
Statue of Lord Hanuman. The height of this Statue is 30 feet. It is the highest statue in Ongole. Lord Hanuman is considered to be a powerful God. There is a temple behind this Statue. Many people will go to that temple and offer special prayers. |
WITH FISHER MAN CHILDREN ON THEIR BOATS
WITH FISHER MAN CHILDREN ON THEIR BOATS,ramky foundation,AP history congress,damodhar rao musham,telugu history,satavahana,iksvaku,telugu kannada epigraghy,Ramky telugu mahotsavalu,with ITN-UK,South Asia Bureau Chief,S.VENKATANARAYANA,
The director has come up with a thought provoking storyline and while the presentation was impacting, the narrative was appealing. The dialogues were sharp and charged up, the script was well written and the screenplay was impressive. Background score was good but songs could have been better. Cinematography is top notch. Editing was crisp. Costumes were realistic while the art department was natural and catchy. Ramky has given an okay performance, he doesn't fit the bill so well. Tanmayi was not pretty but she has acted well. Ravu Ramesh was excellent. Subbaraju was apt. Gundu Sudarshan gave few smiles. Kallu Chidambaram was nice. L B Sriram was an eye opener. The others did their bit as required.
tale begins with the lives of the fishing community
| ||
|
Wednesday, January 11, 2012
Subscribe to:
Posts (Atom)